Oct 1, 2020, 6:42 PM IST
బ్రహ్మయజ్ఞం స్మార్త సభకు రాష్ట్ర నలుమూలల నుండి పురోహిత ప్రముఖులు హాజరు అయినారు . స్మార్త సభను ఉద్దేశించి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర ప్రసంగం చేసారు . భారతావనిలో సర్వోన్నతమైన కులం బ్రాహ్మణ కులం. అర్చకులు, వేదపండితుల జీవితాలు గాలిపటాల్లాంటివి.పురోహితులకు ఏదైనా జరిగితే ఆ కుటుంబాలను రక్షించాలన్నదే నా ఆలోచన అని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు .