కెసిఆర్ కు కరీంనగర్ మహిళ షాక్ (వీడియో)

Published : Jul 12, 2017, 02:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
కెసిఆర్ కు కరీంనగర్ మహిళ షాక్ (వీడియో)

సారాంశం

సిఎం కెసిఆర్ కరీంనగర్ సభలో మహిళ నిరసన సన్నబియ్యం సరఫరా చేయాలని నినాదాలు అరెస్టు చేసిన మహిళా పోలీసులు

 

 

తెలంగాణ సిఎం కెసిఆర్ కు కరీంనగర్ ఆడబిడ్డ షాక్ ఇచ్చారు. కరీంనగర్ లో జరిగిన హరిత హారం సభలో కెసిఆర్ మాట్లాడుతున్న సమయంలో ఒక మహిళ లేచి నినాదాలు చేశారు. తమకు సన్న బియ్యం ఇయ్యాలంటూ పెద్ద స్వరంతో నినాదాలు చేశారు. దీంతో సభలో ఉన్నవాళ్లంతా అవాక్కయ్యారు.దొడ్డు బియ్యం బదులు తమ బిడ్డలకు సన్నబియ్యం ఇయ్యాలని ఆ మహిళ నినాదాలు చేయడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.మహిళా పోలీసులు వచ్చి ఆమెను అక్కడి నుంచి తరలించారు. సిఎం సభలో ఒక మహిళ నిరసన తెలపడం చర్చనీయాంశమైంది.

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu