హైద్రాబాద్ బహదూర్‌పల్లిలో వ్యక్తి దారుణ హత్య: పెట్రోల్ పోసి దగ్దం

Published : Mar 05, 2023, 11:53 AM ISTUpdated : Mar 05, 2023, 12:24 PM IST
హైద్రాబాద్ బహదూర్‌పల్లిలో వ్యక్తి దారుణ హత్య: పెట్రోల్ పోసి దగ్దం

సారాంశం

హైద్రాబాద్ నగరంలోని బహదూర్ పల్లిలో  ఓ వ్యక్తిని  దుండగులు  అత్యంత దారుణంగా హత్య చేశారు. మృతదేహన్ని పెట్రోల్ పోసి కాల్చి వేశారు.  

హైదరాబాద్: నగరంలోని బహదూర్‌పల్లి  సాయినాథ్  సోసైటీలో  ఓ వ్యక్తి దారుణ  హత్యకు గురయ్యాడు.  మృతుడిని గుర్తుపట్టకుండా ఉండేందుకు గాను  పెట్రోల్ పోసి  దగ్దం  చేశారు.  ఈ విషయాన్ని గుర్తించిన  స్థానికులు  పోలీసులకు సమచారం ఇచ్చారు.  పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.  మృతుడు  ఎవరనే విషయమై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu
Entrance Exams : పదో తరగతి తర్వాత ఫ్రీగా ఇంటర్ చదవాలా..? అయితే తప్పక రాయాల్సిన ప్రవేశ పరీక్షలివే