హైద్రాబాద్ బహదూర్‌పల్లిలో వ్యక్తి దారుణ హత్య: పెట్రోల్ పోసి దగ్దం

Published : Mar 05, 2023, 11:53 AM ISTUpdated : Mar 05, 2023, 12:24 PM IST
హైద్రాబాద్ బహదూర్‌పల్లిలో వ్యక్తి దారుణ హత్య: పెట్రోల్ పోసి దగ్దం

సారాంశం

హైద్రాబాద్ నగరంలోని బహదూర్ పల్లిలో  ఓ వ్యక్తిని  దుండగులు  అత్యంత దారుణంగా హత్య చేశారు. మృతదేహన్ని పెట్రోల్ పోసి కాల్చి వేశారు.  

హైదరాబాద్: నగరంలోని బహదూర్‌పల్లి  సాయినాథ్  సోసైటీలో  ఓ వ్యక్తి దారుణ  హత్యకు గురయ్యాడు.  మృతుడిని గుర్తుపట్టకుండా ఉండేందుకు గాను  పెట్రోల్ పోసి  దగ్దం  చేశారు.  ఈ విషయాన్ని గుర్తించిన  స్థానికులు  పోలీసులకు సమచారం ఇచ్చారు.  పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.  మృతుడు  ఎవరనే విషయమై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. 3038 ఆర్టిసి ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్
మార‌నున్న హైద‌రాబాద్ ముఖ‌చిత్రం.. రూ. 4వేల కోట్ల‌తో భారీ ప్రాజెక్టులు, క‌ళ్లు చెదిరే మార్పులు