దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద టెన్షన్.. వంతెనపై నుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి

Siva Kodati |  
Published : May 06, 2023, 02:53 PM IST
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద టెన్షన్.. వంతెనపై నుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి

సారాంశం

హైదరాబాద్‌లోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌గా నిలిచిన దుర్గం చెరువులోకి ఓ వ్యక్తి దూకాడు. దీంతో లేక్ పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు 

హైదరాబాద్‌లోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌గా నిలిచిన దుర్గం చెరువుపైనున్న కేబుల్ బ్రిడ్జి వద్ద బలవనర్మణాలకు పాల్పడే వారు కూడా ఎక్కువవుతున్నారు. తాజాగా శనివారం ఓ వ్యక్తి వంతెనపై నుంచి చెరువులోకి దూకాడు. వెంటనే స్పందించిన లేక్ పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌కి 50 కి.మీల దూరంలో రూ. 500 కోట్ల‌తో ప్ర‌పంచ టూరిస్ట్ సెంట‌ర్‌.. ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Summer Holidays Extended : ఈ నెలంతా వేసవి సెలవులే.. జూలై ఫస్ట్ కే స్కూల్స్ రీఓపెన్