దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద టెన్షన్.. వంతెనపై నుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి

Siva Kodati |  
Published : May 06, 2023, 02:53 PM IST
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద టెన్షన్.. వంతెనపై నుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి

సారాంశం

హైదరాబాద్‌లోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌గా నిలిచిన దుర్గం చెరువులోకి ఓ వ్యక్తి దూకాడు. దీంతో లేక్ పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు 

హైదరాబాద్‌లోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌గా నిలిచిన దుర్గం చెరువుపైనున్న కేబుల్ బ్రిడ్జి వద్ద బలవనర్మణాలకు పాల్పడే వారు కూడా ఎక్కువవుతున్నారు. తాజాగా శనివారం ఓ వ్యక్తి వంతెనపై నుంచి చెరువులోకి దూకాడు. వెంటనే స్పందించిన లేక్ పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Neem Trees: ఉగాది పూట వేప పువ్వు దొర‌క‌ని పరిస్థితి.. ఇంత‌కి వేప చెట్లు ఎందుకు ఎండి పోతున్నాయి.?
IMD Rain Alert : భారీ వర్షాలు, వడగళ్లు, పిడుగులు, ఈదురుగాలులు.. ఇక ఈ జిల్లాల్లో అల్లకల్లోలమే