దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద టెన్షన్.. వంతెనపై నుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి

Siva Kodati |  
Published : May 06, 2023, 02:53 PM IST
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద టెన్షన్.. వంతెనపై నుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి

సారాంశం

హైదరాబాద్‌లోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌గా నిలిచిన దుర్గం చెరువులోకి ఓ వ్యక్తి దూకాడు. దీంతో లేక్ పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు 

హైదరాబాద్‌లోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌గా నిలిచిన దుర్గం చెరువుపైనున్న కేబుల్ బ్రిడ్జి వద్ద బలవనర్మణాలకు పాల్పడే వారు కూడా ఎక్కువవుతున్నారు. తాజాగా శనివారం ఓ వ్యక్తి వంతెనపై నుంచి చెరువులోకి దూకాడు. వెంటనే స్పందించిన లేక్ పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?