దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద టెన్షన్.. వంతెనపై నుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి

Siva Kodati |  
Published : May 06, 2023, 02:53 PM IST
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద టెన్షన్.. వంతెనపై నుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి

సారాంశం

హైదరాబాద్‌లోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌గా నిలిచిన దుర్గం చెరువులోకి ఓ వ్యక్తి దూకాడు. దీంతో లేక్ పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు 

హైదరాబాద్‌లోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌గా నిలిచిన దుర్గం చెరువుపైనున్న కేబుల్ బ్రిడ్జి వద్ద బలవనర్మణాలకు పాల్పడే వారు కూడా ఎక్కువవుతున్నారు. తాజాగా శనివారం ఓ వ్యక్తి వంతెనపై నుంచి చెరువులోకి దూకాడు. వెంటనే స్పందించిన లేక్ పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

ఉచితంగా రూ. 4 వేల వ్యాక్సిన్‌.. దేశ‌వ్యాప్తంగా టీకాల పంపిణీ. ఉప‌యోగం ఏంటీ? ఎవ‌రు తీసుకోవాలి.?
భారతీయ విద్యా భవన్‌లాంటి స‌దుపాయాలతో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు.. తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్స్ పేరుతో