ఏప్రిల్ 23న తెలంగాణ పర్యటనకు అమిత్ షా.. బీజేపీలో కీలక చేరికలు..!

Published : Apr 17, 2023, 10:38 AM ISTUpdated : Apr 17, 2023, 10:39 AM IST
ఏప్రిల్ 23న తెలంగాణ పర్యటనకు అమిత్ షా.. బీజేపీలో కీలక చేరికలు..!

సారాంశం

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తున్న  సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తున్న  సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా త్వరలోనే తెలంగాణలో పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 23న అమిత్ షా తెలంగాణ  పర్యటన రానున్నరని తెలుస్తోంది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్బంగా పార్టీలో ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు చేరే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. 3038 ఆర్టిసి ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్
మార‌నున్న హైద‌రాబాద్ ముఖ‌చిత్రం.. రూ. 4వేల కోట్ల‌తో భారీ ప్రాజెక్టులు, క‌ళ్లు చెదిరే మార్పులు