ఈ- కోర్టు ఇంకెప్పుడు ?

Published : Dec 07, 2016, 09:40 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ఈ- కోర్టు ఇంకెప్పుడు ?

సారాంశం

లోక్ సభలో టిఆర్ఎస్ ఎంపీ కవిత ప్రశ్న

దేశంలో మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏర్పాటు చేసిన ఈ కోర్టును ఇంకా ఎప్పుడు ప్రారంభిస్తారని టీఆర్ఎస్ ఎంపీ కవిత బుధవారం లోక్‌సభలో ప్రశ్నించారు.

 

దీనిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జవాబిచ్చారు. ఈ-కోర్టు ప్రారంభించే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

 

ఉదయం సభ ప్రారంభమైన వెంటనే  పెద్ద నోట్ల రద్దు పై పార్లమెంటు లో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.

PREV
click me!

Recommended Stories

Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, అల్ల‌క‌ల్లోలం ఖాయం
Hyderabad: రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్.. యువతికి హెచ్ఐవీ ఇంజెక్ష‌న్ ఇచ్చిన యువకుడు