ఈ- కోర్టు ఇంకెప్పుడు ?

Published : Dec 07, 2016, 09:40 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
ఈ- కోర్టు ఇంకెప్పుడు ?

సారాంశం

లోక్ సభలో టిఆర్ఎస్ ఎంపీ కవిత ప్రశ్న

దేశంలో మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏర్పాటు చేసిన ఈ కోర్టును ఇంకా ఎప్పుడు ప్రారంభిస్తారని టీఆర్ఎస్ ఎంపీ కవిత బుధవారం లోక్‌సభలో ప్రశ్నించారు.

 

దీనిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జవాబిచ్చారు. ఈ-కోర్టు ప్రారంభించే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

 

ఉదయం సభ ప్రారంభమైన వెంటనే  పెద్ద నోట్ల రద్దు పై పార్లమెంటు లో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.

PREV
click me!

Recommended Stories

క‌విత కొత్త పార్టీతో తెలంగాణ‌లో ఏం జ‌ర‌గ‌నుంది.? ఎవ‌రికి లాభం, ఎవ‌రికి న‌ష్టం.?
కవిత కొత్త పార్టీ ఆవిష్కరణలో అదిరిపోయే ఎంట్రీ Kalvakuntla Kavitha Launches Telangana Rashtra Sena