కాంగ్రెస్ నేత పాల్వాయ్ కి నిజాంబాద్ ఎంపి కవిత నివాళి

Published : Jun 10, 2017, 10:40 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
కాంగ్రెస్ నేత పాల్వాయ్ కి నిజాంబాద్ ఎంపి కవిత నివాళి

సారాంశం

కాంగ్రెస్ కురువృద్దుడు పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి పార్థివ దేహానికి నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత నివాళులు అర్పించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. ఇవాళ ఉద‌యం హైద‌రాబాద్ ఎమ్మెల్యే కాల‌నీలోని ఆయ‌న నివాసానికి వెళ్లిన క‌విత పాల్వాయితో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

 

 

కాంగ్రెస్ కురువృద్దుడు పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి పార్థివ దేహానికి నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత నివాళులు అర్పించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. ఇవాళ ఉద‌యం హైద‌రాబాద్ ఎమ్మెల్యే కాల‌నీలోని ఆయ‌న నివాసానికి వెళ్లిన క‌విత పాల్వాయితో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Heat Wave Alert : ఈ ఎండలు ట్రైలర్ మాత్రమే... ఇకపైనే అసలు సినిమా.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
అమెరికాలో ఎన్టీఆర్‌..CMగా నాదెండ్ల.. నెల రోజుల CMజీవితంలో Cinema మించిన Twists | Asianet News Telugu