కాంగ్రెస్ నేత పాల్వాయ్ కి నిజాంబాద్ ఎంపి కవిత నివాళి

Published : Jun 10, 2017, 10:40 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
కాంగ్రెస్ నేత పాల్వాయ్ కి నిజాంబాద్ ఎంపి కవిత నివాళి

సారాంశం

కాంగ్రెస్ కురువృద్దుడు పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి పార్థివ దేహానికి నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత నివాళులు అర్పించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. ఇవాళ ఉద‌యం హైద‌రాబాద్ ఎమ్మెల్యే కాల‌నీలోని ఆయ‌న నివాసానికి వెళ్లిన క‌విత పాల్వాయితో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

 

 

కాంగ్రెస్ కురువృద్దుడు పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి పార్థివ దేహానికి నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత నివాళులు అర్పించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. ఇవాళ ఉద‌యం హైద‌రాబాద్ ఎమ్మెల్యే కాల‌నీలోని ఆయ‌న నివాసానికి వెళ్లిన క‌విత పాల్వాయితో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ ఇంటివద్ద హై టెన్షన్ చుట్టుముట్టిన కాంగ్రెస్ నేతలు | High Tension at KCR Erravelli Residence
Telangana: స్పీకర్ ఎందుకు కంటతడి పెట్టుకున్నారు.? అసలు అసెంబ్లీలో ఏం జరిగింది.?