కాంగ్రెస్ నేత పాల్వాయ్ కి నిజాంబాద్ ఎంపి కవిత నివాళి

Published : Jun 10, 2017, 10:40 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
కాంగ్రెస్ నేత పాల్వాయ్ కి నిజాంబాద్ ఎంపి కవిత నివాళి

సారాంశం

కాంగ్రెస్ కురువృద్దుడు పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి పార్థివ దేహానికి నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత నివాళులు అర్పించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. ఇవాళ ఉద‌యం హైద‌రాబాద్ ఎమ్మెల్యే కాల‌నీలోని ఆయ‌న నివాసానికి వెళ్లిన క‌విత పాల్వాయితో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

 

 

కాంగ్రెస్ కురువృద్దుడు పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి పార్థివ దేహానికి నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత నివాళులు అర్పించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. ఇవాళ ఉద‌యం హైద‌రాబాద్ ఎమ్మెల్యే కాల‌నీలోని ఆయ‌న నివాసానికి వెళ్లిన క‌విత పాల్వాయితో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలతో హై అలర్ట్.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana