చేవేళ్లలో జరిగిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభ సందర్భంగా దళిత, గిరిజన డిక్లరేషన్ను ప్రకటించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
చేవేళ్లలో జరిగిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభ సందర్భంగా దళిత, గిరిజన డిక్లరేషన్ను ప్రకటించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దళితులు, గిరిజనులను ఆదుకోవడానికి చేవేళ్ల గడ్డ నుంచి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నామన్నారు. సోనియా గాంధీ సూచన మేరకు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నామని రేవంత్ చెప్పారు. కేసీఆర్ చేతిలో దళితులు, గిరిజనులు మోసపోయారని దుయ్యబట్టారు.
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లోని కీలకాంశాలు :