టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్: సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ

Published : Mar 20, 2023, 03:33 PM IST
 టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్: సీబీఐ విచారణకు  తెలంగాణ హైకోర్టు నిరాకరణ

సారాంశం

టీఎస్‌పీఎస్‌సీ  ప్రశ్నాపత్రం లీక్  కేసులో  సీబీఐ విచారణ కు  తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.   

హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసును సీబీఐతో  విచారణకు  తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.  పేపర్ లీక్  కేసులో నిందితుడిగా  ఉన్న రాజశేఖఱ్ రెడ్డి భార్య దాఖలు  చేసిన పిటిషన్ పై  సోమవారం నాడు  తెలంగాణ హైకోర్టు విచారణ  నిర్వహించింది.  ఈ కేసులో  మధ్యంతర  ఉత్తర్వులు అవసరం లేదని  హైకోర్టు అభిప్రాయపడింది .ఈ విషయమై  అభ్యంతరాలుంటే  సంబంధిత  కోర్టులను ఆశ్రయించాలని  హైకోర్టు  పిటిషనర్ కు సూచించింది. 

PREV
click me!

Recommended Stories

Sanjay Jaju : రేవంత్ రెడ్డి టీమ్ లో కొత్త ఐఏఎస్... ఎవరీ సంజయ్ జాజు?
హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం త్వ‌ర‌లోనే మ‌రో మియాపూర్ కావ‌డం ఖాయం.. ఇప్పుడు కొన్న‌వాళ్లు అదృష్ట‌వంతులు