టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్: సీబీఐ విచారణకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ

Published : Mar 20, 2023, 03:33 PM IST
 టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్: సీబీఐ విచారణకు  తెలంగాణ హైకోర్టు నిరాకరణ

సారాంశం

టీఎస్‌పీఎస్‌సీ  ప్రశ్నాపత్రం లీక్  కేసులో  సీబీఐ విచారణ కు  తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.   

హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసును సీబీఐతో  విచారణకు  తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.  పేపర్ లీక్  కేసులో నిందితుడిగా  ఉన్న రాజశేఖఱ్ రెడ్డి భార్య దాఖలు  చేసిన పిటిషన్ పై  సోమవారం నాడు  తెలంగాణ హైకోర్టు విచారణ  నిర్వహించింది.  ఈ కేసులో  మధ్యంతర  ఉత్తర్వులు అవసరం లేదని  హైకోర్టు అభిప్రాయపడింది .ఈ విషయమై  అభ్యంతరాలుంటే  సంబంధిత  కోర్టులను ఆశ్రయించాలని  హైకోర్టు  పిటిషనర్ కు సూచించింది. 

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. చర్లపల్లి నుంచి ఎక్కడి వరకంటే.?
TSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. మార్చి 1 నుంచి త‌గ్గ‌నున్న బ‌స్సు ఛార్జీలు. డీపోల‌కు స‌ర్క్యూల‌ర్ జారీ