ఎల్లారెడ్డిలో విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయులు

Published : Mar 28, 2022, 03:41 PM IST
ఎల్లారెడ్డిలో విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయులు

సారాంశం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకులంలో  దారుణం చోటుచేసకుంది. విద్యార్థులను ఉపాధ్యాయులు చితకబాదారు. 

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకులంలో  దారుణం చోటుచేసకుంది. విద్యార్థులను ఉపాధ్యాయులు చితకబాదారు. మెనూ ప్రకారం భోజంన పెట్టమన్నందుకు కొట్టారని విద్యార్థులు చెబుతున్నారు. నీళ్ల చారుతో ఉడకని అన్నం పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. ఇదేమిటని ప్రశ్నించినందుకు తమను ఉపాధ్యాయులు చితకబాదారని చెప్పారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu
Viral news: కాళ్లు మొక్కుతా పాస్ చేయండి సర్.. ఇంటర్ ఆన్సర్ షీట్లో విద్యార్థి ఫన్నీ రాతలు, బొమ్మలు