అదృశ్యమైన విద్యార్ధి నిఖిల్ మృతి: దుర్గం చెరువులో డెడ్‌బాడీ లభ్యం

Published : Apr 15, 2022, 01:11 PM IST
అదృశ్యమైన విద్యార్ధి నిఖిల్ మృతి: దుర్గం చెరువులో  డెడ్‌బాడీ లభ్యం

సారాంశం

హైద్రాబాద్ నగరంలోని దుర్గం చెరువులో విద్యార్ధి నిఖిల్ డెడ్ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.ఈ నెల 13న సూసైడ్ లేఖ రాసి పెట్టి నిఖిల్ వెళ్లిపోయాడు. 

హైదరాబాద్:  నగరంలోని మాదాపూర్ లో అదృశ్యమైన విద్యార్ధి Nikhil మృతదేహం Durgam Cheruvuలో శుక్రవారం నాడు లభ్యమైంది. ఈ నెల 13వ తేదీన సూసైడ్ లెటర్ రాసి ఇంటి నుండి విద్యార్ధి నిఖిల్ వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ దుర్గం చెరువులో  నిఖిల్ Dead body లభ్యమైంది. నిఖిల్ మృతదేహన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్