సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి.. రెండు కోచ్‌లు ధ్వంసం

Siva Kodati |  
Published : Feb 10, 2023, 06:48 PM IST
సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి.. రెండు కోచ్‌లు ధ్వంసం

సారాంశం

సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కోచ్ 4, కోచ్ 8 అద్దాలు ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది.

సికింద్రాబాద్- విశాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.  మహబూబాబాద్- గుండ్రాతిమడుగు మధ్య రైలుపై దాడి జరిగింది. ఈ ఘటనలో కోచ్ 4, కోచ్ 8 అద్దాలు ధ్వంసం అయినట్లుగా తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్తోంది వందే భారత్ రైలు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్