పంట వదిలేసుకున్న తెలంగాణా మిర్చి రైతన్న (వీడియో)

Published : Apr 01, 2017, 10:47 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
పంట వదిలేసుకున్న తెలంగాణా మిర్చి రైతన్న (వీడియో)

సారాంశం

గిట్టుబాటు ధర లేదని, కనీసం కోతల కూలి ధర కూడా రాదని తెలంగాణాలో రైతులు మిర్చిపంటను వదిలేసుకుంటున్నారు

తెలంగాణాలో మిర్చి రైతుల కష్టాలను పిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పొలాలకెళ్లి పరిశీలించారు.

 

గిట్టుబాటు ధర లేదని రైతులు పంటను పొలాల్లోనే వదిలేసుకుంటున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వమే మిర్చి పంటను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షలాది ఎకరాలలో పంట ఇలా వదులుకోవడంతో లక్షలాది మంది రైతులు అర్థికంగా చితికిపోయారని ఉత్తమ్ అన్నారు.మరిన్ని వివరాలకు వీడియో చూడండి.

 

కందిరైతుల తర్వాత ఇపుడు తెలంగాణాలో మిర్చిరైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు.

 

 

 

PREV
click me!

Recommended Stories

Holidays : తెలంగాణ ఉద్యోగులకు బంపరాఫర్... ఏప్రిల్ 23, 29 రెండ్రోజులు సెలవే..!
CM Revanth Reddy Super Speech: ఔర్ ఎక్ బార్ కాంగ్రెస్ సర్కార్ | TS Congress | Asianet News Telugu