ఓయూ శతాబ్ధి ఉత్సవాలకు రాష్ట్రపతి

Published : Feb 24, 2017, 08:55 AM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
ఓయూ శతాబ్ధి ఉత్సవాలకు రాష్ట్రపతి

సారాంశం

ఓయూకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి సమాచారం

ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అంగీకారం తెలిపినట్లు తెలిసింది.

రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఈ మేరకు ఓయూ అధికారులకు సమాచారం అందింది.

ఉత్సవాల ప్రారంభోత్సవ వేడుకల గురించి పూర్తి వివరాలను తమకు పంపాలని రాష్ట్రపతి కార్యాలయం ఓయూ అధికారులను కోరింది.

వివరాలు అందిన వెంటనే రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ వివరాలను పంపిస్తామని వెల్లడించింది.

PREV
click me!

Recommended Stories

Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి
Free Bus Scheme : తెలుగోళ్లకు గుడ్ న్యూస్... మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం