టీజేఏసీలో ’పిట్టల‘ పోరు

Published : Mar 01, 2017, 11:50 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
టీజేఏసీలో ’పిట్టల‘ పోరు

సారాంశం

తెలంగాణ రాజకీయ జేఏసీలో విభేదాలను పిట్టల రవీందర్ రాసిన ఈ లేఖ బహిర్గతం చేస్తోంది.

తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీలో విభేదాలు బయటకొచ్చాయి. నిరుద్యోగ నిరసన ర్యాలీ రోజున నిరసన గళం వినిపించిన జాక్ కన్వీనర్ పిట్టల రవీందర్ ఇప్పుడు ఏకంగా జేఏసీ చైర్మన్ కోదండరాం పై విమర్శలు చేస్తూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు.

 

బహిరంగ లేఖ పూర్తి పాఠం ఇక్కడ చూడొచ్చు....

 

 

PREV
click me!

Recommended Stories

Hyderabad: కేవలం రూ. 1 కే కడుపు నిండా భోజనం..
KTR Counter to Uttam Kumar Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు| Asianet News Telugu