హైద్రాబాద్ మూసాపేట స్క్రాప్ దుకాణంలో పేలుడు: ఒకరు మృతి

Published : Mar 07, 2023, 09:22 AM IST
హైద్రాబాద్  మూసాపేట స్క్రాప్ దుకాణంలో పేలుడు:  ఒకరు మృతి

సారాంశం

హైద్రాబాద్  నగరంలోని  మూసాపేటలో  గల స్క్రాప్  దుకాణంలో  పేలుడు చోటు  చేసుకుంది. ఈ  పేలుడు లో  ఒకరు మృతి చెందారు.  

హైద్రాబాద్: నగరంలోని  మూసాపేటలో    గల  స్క్రాప్  దుకాణంలో  మంగళవారం నాడు   తెల్లవారుజామున పేలుడు  చోటు  చేసుకుంది. ఈ ఘటనలో  ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.బాధితుడిని  ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు.  స్క్రాప్ దుకాణంలో పేలుడుకు  గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana: బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు.. అస‌లు కార‌ణం అదేనా.? కాంగ్రెస్ వాద‌న ఏంటంటే
Jeevan Reddy: అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని: జీవన్ రెడ్డి | Asianet News Telugu