హైద్రాబాద్ మూసాపేట స్క్రాప్ దుకాణంలో పేలుడు: ఒకరు మృతి

Published : Mar 07, 2023, 09:22 AM IST
హైద్రాబాద్  మూసాపేట స్క్రాప్ దుకాణంలో పేలుడు:  ఒకరు మృతి

సారాంశం

హైద్రాబాద్  నగరంలోని  మూసాపేటలో  గల స్క్రాప్  దుకాణంలో  పేలుడు చోటు  చేసుకుంది. ఈ  పేలుడు లో  ఒకరు మృతి చెందారు.  

హైద్రాబాద్: నగరంలోని  మూసాపేటలో    గల  స్క్రాప్  దుకాణంలో  మంగళవారం నాడు   తెల్లవారుజామున పేలుడు  చోటు  చేసుకుంది. ఈ ఘటనలో  ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.బాధితుడిని  ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు.  స్క్రాప్ దుకాణంలో పేలుడుకు  గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. చర్లపల్లి నుంచి ఎక్కడి వరకంటే.?
TSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. మార్చి 1 నుంచి త‌గ్గ‌నున్న బ‌స్సు ఛార్జీలు. డీపోల‌కు స‌ర్క్యూల‌ర్ జారీ