పెరేడ్ గ్రౌండ్ అలాగే ఉంటుంది.. మాకిచ్చింది బైసన్ పోలో

Published : May 24, 2017, 08:09 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
పెరేడ్ గ్రౌండ్ అలాగే ఉంటుంది.. మాకిచ్చింది బైసన్ పోలో

సారాంశం

క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్

పెరేడ్ గ్రౌండ్ లో సచివాలయం ఏర్పాటు అంశం వివాదం అవుతుండటంతో సీఎం కేసీఆర్ దీనిపై స్పందించారు.

 

తాము కేంద్రం నుంచి తీసుకుంటుంది బైసన్ పోలో స్థలం మాత్రమేనని పెరేడ్ గ్రౌండ్ స్థలం కాదని వివరణ ఇచ్చారు. పెరేడ్ గ్రౌండ్, బైసన్ పోలో రెండు పక్కపక్కనే ఉంటాయిని స్పష్టం చేశారు.

 

పెరేడ్ గ్రౌండ్ లో తాము సచివాలయ నిర్మాణం చేపట్టడం లేదని అక్కడ ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారో తెలియడం లేదన్నారు.

 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?