ఇబ్రహీంపట్నం గురునానక్ యూనివర్శిటీ వద్ద వంశీ అనే విద్యార్ధి ఆత్మహత్యాయత్నం:ఆసుపత్రిలో చికిత్స

Published : Nov 02, 2022, 11:09 AM ISTUpdated : Nov 02, 2022, 11:11 AM IST
 ఇబ్రహీంపట్నం గురునానక్ యూనివర్శిటీ వద్ద వంశీ అనే విద్యార్ధి ఆత్మహత్యాయత్నం:ఆసుపత్రిలో  చికిత్స

సారాంశం

రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం గురునానక్ యూనివర్శిటీ వద్ద బుధవారంనాడు వంశీ అనే విద్యార్ధి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్ననికి పాల్పడ్డాడు .ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లోని గురునానక్ యూనివర్శిటీ వద్ద వంశీ అనే విద్యార్ధి పెట్రోల్ పోసుకుని  బుధవారంనాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.కాలేజీ సమీపంలో పెట్రోల్  పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. 

కాలేజీ వద్దే  ఈ ఘటన జరిగినా తమకు ఎలాంటి సమాచారం లేదని యాజమాన్యం చెబుతుందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ కథనం  ప్రసారం చేసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి  పోలీసులు కేసు నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. వంశీ  ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై  పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Heat Wave Alert : నేడు పీక్స్ ఎండలు... ఈ ప్రాంతాల్లో ఏకంగా 41 డిగ్రీల హై టెంపరేచర్స్, బిఅలర్ట్
Hyderabad: ఇక ఊపిరి పీల్చుకోండి.. రూ. 700 కోట్ల‌తో భారీ ఫ్లై ఓవ‌ర్‌. ఈ ప్రాంతంలో ఊహించ‌ని మార్పు