హైదరాబాద్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య.. !

Published : Mar 25, 2023, 05:37 PM IST
హైదరాబాద్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య.. !

సారాంశం

హైదరాబాద్‌లోని కుషాయిగూడ పరిధిలోని  కందిగూడలో విషాదం చోటుచేసుకుంది. కందిగూడలో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

హైదరాబాద్‌లోని కుషాయిగూడ పరిధిలోని  కందిగూడలో విషాదం చోటుచేసుకుంది. కందిగూడలో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిని దంపతులు సతీశ్, వేద, పిల్లలు, నిషికేత్, నిహాల్‌లుగా గుర్తించారు. పిల్లల అనారోగ్యం కారణంగా సతీశ్, వేద దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. నలుగురు కూడా సైనెడ్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. ఇక,  సతీశ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నట్టుగా గుర్తించారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్