పౌర సరఫరా శాఖ ఉద్యోగులపై వేటు

Published : Nov 18, 2016, 02:51 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
పౌర సరఫరా శాఖ ఉద్యోగులపై వేటు

సారాంశం

ఇద్దరు జిల్లా అధికారుల సస్పెన్సన్

పౌరసరఫరాల సంస్థలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు పడింది.విధుల్లో అలసత్వం వహించినందుకుగాను సంగారెడ్డి జిల్లా మేనేజర్ లక్ష్మీనారాయణ, మెదక్ జిల్లా ఇన్‌చార్జ్ విధుల నుంచి సస్పెండ్ చేస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ శుక్రవారం ఉత్వర్వులు జారీ చేశారు. ఇప్పటికే పలుమార్లు శాఖాపరమైన సమీక్షలు నిర్వహించిన సివి ఆనంద్ సివిల్ సప్లై ఉద్యోగులు పనితీరు మెరుగుపరుచుకోవాల్సిందిగా సూచించారు. ఉద్యోగులు అవినీతికి దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.

 

PREV
click me!

Recommended Stories

Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. నెలకు రూ.50,000 శాలరీతో గవర్నమెంట్ ఆఫీసర్ జాబ్స్ రిక్రూట్మెంట్
First Railway Station in Telangana: తెలంగాణ మొదటి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? దీనిని ఎవరు కట్టించారు? ఎందుకు?