మహిళపై యాసిడ్ అటాక్

Published : Nov 18, 2016, 02:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
మహిళపై యాసిడ్ అటాక్

సారాంశం

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

హైదరాబాద్ లో మహిళపై యాసిడ్ దాడి జరిగింది. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ శివాలయం వద్ద శుక్రవారం సాయంత్రం నడిచి వెళ్తున్న యువతిపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ తో దాడి చేశారు.

 

దీంతో ఆమె వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు కేకలు వేయటంతో దుండగుడు పారిపోయాడు. స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధంమే  ఈ ఘటనకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఉగాది పంచాంగ శ్రవణం కేటీఆర్ జాతకం చెప్పిన పండితులు KTR Attend Ugadi Celebrations | Asianet Telugu
Kavitha Kalvakuntla: డాడీ, మోడీ, చిన్న మోడీపైనే నా పోరాటం: కవిత సెటైర్లు | Asianet Telugu