తెలంగాణలోనూ అంబేద్కర్ కు అవమానం

Published : Sep 14, 2017, 07:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
తెలంగాణలోనూ అంబేద్కర్ కు అవమానం

సారాంశం

వికారాబాద్ జిల్లాలో దారుణం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు స్థానికుల ఆందోళన

తెలంగాణలో అంబేద్కర్ కు మరోసారి అవమానం ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ లో గగరపర్రు ఘటన మరవకముందే మరో ఘటన తెలంగాణలో జరిగింది.

 వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలంలోని ఎన్కతలలో గుర్తు తెలియని దుండగులు అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

ఈ చర్యను వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

PREV
click me!

Recommended Stories

Padma Awards 2026 : తెలంగాణకు 7, ఏపీకి 4 పద్మ అవార్డులు.. ఆ 11 మంది ఎవరంటే?
Nampally Fire Breaks Out: ఘటనా స్థలాన్ని పరిశీలించిన MLA రాజాసింగ్ | Asianet News Telugu