కరీంనగర్ లో 8 నెమళ్లు మృతి

Published : Mar 03, 2018, 02:18 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
కరీంనగర్ లో 8 నెమళ్లు మృతి

సారాంశం

గులికలు తిని మరణించిన 8 నెమళ్లు కరీంనగర్ జిల్లాలో సంఘటన

కరీంనగర్ జిల్లాలో 8 నెమళ్లు ఒకేసారి మృత్యువాతపడ్డాయి.

జిల్లాలోని ఇళ్లందకుంట మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.

గ్రామ శివారులోని రాజిరెడ్డి అనే రైతు తన పొలంలో పంట కోసం విష గుళికలు చల్లారు.

ఆ గులికలు తినడం వల్లనే ఈ నెమళ్లు చనిపోయాయని స్థానికులు అంటున్నారు.

ఒకేసారి 8 నెమళ్లు మృత్యువాత పడడం చర్చనీయాంశమైంది.

PREV
click me!

Recommended Stories

Hyderab IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌