తెలుగు రాష్ట్రాల్లో భారీగా బంగారం పట్టివేత, 12 మంది అరెస్ట్

Siva Kodati |  
Published : Feb 02, 2020, 06:10 PM ISTUpdated : Feb 02, 2020, 06:18 PM IST
తెలుగు రాష్ట్రాల్లో భారీగా బంగారం పట్టివేత, 12 మంది అరెస్ట్

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఆదివారం భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. చెన్నై, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ రైల్వేస్టేషన్‌లలో నిర్వహించిన దాడుల్లో ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఆదివారం భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. చెన్నై, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ రైల్వేస్టేషన్‌లలో నిర్వహించిన దాడుల్లో ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

రెండు రోజుల్లో మొత్తం 30 కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దీని విలువ 13 కోట్ల రూపాయాలు, ఈ సందర్భంగా బంగారాన్ని అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న 12 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. కొందరు ముఠాగా ఏర్పడి చెన్నై నుంచి హైదరాబాద్, విజయవాడ, వరంగల్‌కి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్ఐ తెలిపింది. 

Also Read:

ఆ విషయంలో కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌దీ ఒకే బాట, కానీ.... తెలంగాణలో ఇలా..

కరీంనగర్ కార్పోరేషన్ కమిషనర్ సీసీ రాకేష్ లైక్ వీడియోలు

షాక్: టీఎంయూ నేత ఆశ్వత్థామరెడ్డికి షోకాజ్

PREV
click me!

Recommended Stories

పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu
Viral News: అక్క‌డ మందు తాగితే 25 చెప్పు దెబ్బ‌లు, రూ. 5 వేల ఫైన్‌.. వైర‌ల్ అవుతోన్న పోస్ట‌ర్