తెలంగాణ ఎలక్షన్స్ : బీఎస్పీ నుంచి నీలం మధు నామినేషన్..

Published : Nov 10, 2023, 01:13 PM IST
తెలంగాణ ఎలక్షన్స్ : బీఎస్పీ నుంచి నీలం మధు నామినేషన్..

సారాంశం

బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన నీలంమధుకి అక్కడ కూడా చివరి జాబితాలో టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. 

సంగారెడ్డి : కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న నీలం మధు బీఎస్పీలో చేరారు. బీఎస్పీ నుంచి పటాన్ చెరు నుంచి పోటీకి దిగబోతున్నారు. ఈ మేరకు భారీ ర్యాలీగా నీలం మధు నామినేషన్ వేయడానికి బయలుదేరారు. 

బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన నీలంమధుకి అక్కడ కూడా చివరి జాబితాలో టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దీంతో అనుచరులతో భేటీ అయిన ఆయన చివరికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు