లోక్ సభ ఎన్నికలు : తెలంగాణలో ఇన్ ఛార్జులను ప్రకటించిన బీజేపీ

Published : Jan 08, 2024, 01:28 PM ISTUpdated : Jan 08, 2024, 01:31 PM IST
లోక్ సభ ఎన్నికలు : తెలంగాణలో ఇన్ ఛార్జులను ప్రకటించిన బీజేపీ

సారాంశం

తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు.

హైదరాబాద్ : లోక్సభ ఎన్నికలపై తెలంగాణ బిజెపి ఫోకస్ పెట్టింది.  తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాల్లో వీలైనన్ని స్థానాలు కైవసం చేసుకోవడం కోసం వ్యూహరచన చేస్తోంది.దీనికిగాను నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను నియమించింది. ఈ మేరకు.. తెలంగాణ బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు.

వారి వివరాలు ఇవే..

నెం.లోక్ సభ స్థానంఇంఛార్జ్
1 హైదరాబాద్రాజాసింగ్
2 సికింద్రాబాద్కె లక్ష్మణ్
3నిజామాబాద్ఏలేటి మహేశ్వర్ రెడ్డి
4చేవెళ్లఏవీఎన్ రెడ్డి
5నల్లగొండచింతల రామచంద్రారెడ్డి
6భువనగిరిఎన్విఎస్ఎస్ ప్రభాకర్
7జహీరాబాద్కాటిపల్లి వెంకట రమణారెడ్డి
8మెదక్పాల్వాయి హరీష్ బాబు

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana: గొప్ప మ‌న‌సు చాటుకున్న సీఎం రేవంత్‌.. రూ. 12 లక్ష‌ల ఆర్థిక సాయం
weather alert: మ‌ళ్లీ వ‌ర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు