ఈ రోజు సర్వదర్శనానికి 10 గంటల సమయం ‌‌‌‌పడుతుంది

Published : Jun 28, 2017, 08:56 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
ఈ రోజు సర్వదర్శనానికి 10 గంటల సమయం ‌‌‌‌పడుతుంది

సారాంశం

* సర్వదర్శనం కోసం 27   కంపార్టమెంట్ లలో భక్తులు   వేచి ఉన్నారు. * సర్వదర్శనానికి 10   గంటల సమయం ‌‌‌‌  పడుతుంది. నిన్న స్వామివారి హుండీ    ఆదాయం ₹: 4కోట్ల

తిరుమల సమాచారం 

* ఈరొజు బుదవారం 
   28.06.2017
   ఉ!! 5 గంటల సమయానికి

* సర్వదర్శనం కోసం 27
   కంపార్టమెంట్ లలో భక్తులు
   వేచి ఉన్నారు.

* సర్వదర్శనానికి 10
   గంటల సమయం
 ‌‌‌‌  పడుతుంది.

* కాలినడక మార్గం ద్వారా
   తిరుమలకి చేరుకున్న
   భక్తులు 14 కంపార్టమెంట్
   లో వేచి ఉన్నారు.

* కాలినడక మార్గం ద్వారా
   తిరుమలకి చేరుకున్న
   భక్తులకి 7 గంటల
   స‌మయం పడుతుంది.

* నిన్న జూన్ 27 న
   99,116 మంది భక్తులకి
   స్వామివారి ధర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
* నిన్న 34,054 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు

* నిన్న స్వామివారి హుండీ
   ఆదాయం ₹: 4కోట్ల

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !