తిరుమల సమాచారం

Published : Jul 30, 2017, 12:06 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
తిరుమల సమాచారం

సారాంశం

సర్వదర్శనానికి 14  గంటల సమయం అలిపిరి-14000, శ్రీవారిమెట్టు-6000 మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం


* సర్వదర్శనం కోసం  కంపార్టమెంట్స్ లనీ భక్తులతో నిండినది భక్తులు బైట వేచి

   ఉన్నారు.

* సర్వదర్శనానికి 14  గంటల సమయం పడుతుంది.

* కాలినడక మార్గం అలిపిరి-14000, శ్రీవారిమెట్టు-6000 మంది భక్తులకి మాత్రమే దివ్యదర్శనం

* నిన్న జూలై 29 న 83,452 మంది భక్తులకు స్వామివారి ధర్శనభాగ్యం కలిగినది.

‌ ‌* నిన్న 44,833 మంది  భక్తులు స్వామివారికి  తలనీలాలు సమర్పించి

   మొక్కు చెల్లించుకున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !