
*ఈరోజు బుదవారం 14.06.2017
ఉ!! 5 గంటల సమయానికి తిరుమల సమాచారం.
* సర్వదర్శనం కోసం 8
కంపార్టమెంట్ లలో భక్తులు
వేచి ఉన్నారు.
* సర్వదర్శనానికి 6
గంటల సమయం
పడుతుంది.
* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులు 6 కంపార్టమెంట్
లో వేచి ఉన్నారు.
* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులకి 4 గంటల
సమయం పడుతుంది.
* నిన్న జూన్ 13 న
86,813 మంది భక్తులకి
స్వామివారి ధర్శనభాగ్యం
కలిగినది.
* నిన్న 36,031 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు
* నిన్న స్వామివారి హుండీ
ఆదాయం ₹: 2.92కోట్లు