ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి 6 గం. పడుతుంది

Published : Jun 14, 2017, 07:54 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి 6 గం. పడుతుంది

సారాంశం

  సర్వదర్శనం కోసం 8   కంపార్టమెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి  6   గంటల సమయం ‌‌‌‌  పడుతుంది. కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న  భక్తులు 6 కంపార్టమెంట్ లో వేచి ఉన్నారు. కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న భక్తులకి 4 గంటల స‌మయం పడుతుంది.  

*ఈరోజు బుదవారం     14.06.2017
   ఉ!! 5 గంటల సమయానికి  తిరుమల సమాచారం.

 

* సర్వదర్శనం కోసం 8
   కంపార్టమెంట్ లలో భక్తులు
   వేచి ఉన్నారు.

* సర్వదర్శనానికి 6
   గంటల సమయం
 ‌‌‌‌  పడుతుంది.

* కాలినడక మార్గం ద్వారా
   తిరుమలకి చేరుకున్న
   భక్తులు 6 కంపార్టమెంట్
   లో వేచి ఉన్నారు.

* కాలినడక మార్గం ద్వారా
   తిరుమలకి చేరుకున్న
   భక్తులకి 4 గంటల
   స‌మయం పడుతుంది.

* నిన్న జూన్ 13 న
   86,813 మంది భక్తులకి
   స్వామివారి ధర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
* నిన్న 36,031 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు

* నిన్న స్వామివారి హుండీ
   ఆదాయం ₹: 2.92కోట్లు

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !