
ఈ రోజు తిరుమల దర్శన సమాచారం
* సర్వదర్శననం కోసం 24
కంపార్ట్ మెంట్లలో
భక్తులువేచివున్నారు.
* సర్వదర్శనానికి 8
గంటల సమయం
పడుతుంది.
* కాలినడక మార్గం ద్వారా
తిరుమలకి చేరుకున్న
భక్తులకి 8 గంటల
సమయం పడుతుంది.
* నిన్న జూన్ 21 న
99,487 మంది
భక్తులకి స్వామివారి
ధర్శనభాగ్యం కలిగినది.
* నిన్న 41,503 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.
* నిన్న స్వామివారి హుండీ ఆదాయం ₹: 2.47 కోట్లు.