ఈ రోజూ తిరుమలలో కొనసాగుతున్నరద్దీ

Published : Jun 21, 2017, 12:41 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
ఈ రోజూ తిరుమలలో కొనసాగుతున్నరద్దీ

సారాంశం

సర్వదర్శననం కోసం 24 కంపార్ట్ మెంట్లలో భక్తులువేచివున్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది.

ఈ రోజు తిరుమల దర్శన సమాచారం

 

 

* సర్వదర్శననం కోసం 24
  కంపార్ట్ మెంట్లలో
  భక్తులువేచివున్నారు.

* సర్వదర్శనానికి 8
   గంటల సమయం
 ‌‌‌‌  పడుతుంది.

* కాలినడక మార్గం ద్వారా
   తిరుమలకి చేరుకున్న
   భక్తులకి 8 గంటల
   స‌మయం పడుతుంది.

* నిన్న జూన్ 21 న 
  99,487 మంది 
  భక్తులకి స్వామివారి 
  ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
* నిన్న 41,503 మంది
  భక్తులు స్వామివారికి
  తలనీలాలు సమర్పించి 
  మొక్కు చెల్లించుకున్నారు.

* నిన్న స్వామివారి హుండీ ఆదాయం ₹: 2.47 కోట్లు.

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !