జగన్ తో శిల్పా మోహన్ రెడ్డి సమావేశం ఖరారు?

Published : Jun 12, 2017, 01:42 PM ISTUpdated : Mar 24, 2018, 12:10 PM IST
జగన్ తో  శిల్పా మోహన్ రెడ్డి సమావేశం ఖరారు?

సారాంశం

టిడిపి నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయింది.  దీనికి  ముహూర్తం జూన్  14 సాయంత్రం 5 గం. ఆ రోజు తన మద్దతు దారులయిన మునిసిపల్  కౌన్సిలర్ల  సహ జగన్మోహన్ రెడ్డి ని కలువనునట్లు మాకు సమాచారం అందింది. 

కర్నూలు జిల్లా  శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయింది.  దీనికి  ముహూర్తం 14 సాయంత్రం 5 గం. ఆ రోజు తన మద్దతు దారులయిన   మునిసిపల్  కౌన్సిలర్ల  సహ జగన్మోహన్ రెడ్డి ని కలువనునట్లు మాకు సమాచారం అందింది.  సాయంకాలం లోపు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమావేశంతో నంద్యాల మునిసిపాలిటి భవిష్యత్తు అనిశ్చితిలో పడిపోతందుని అనుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !