స్పైసీ బావర్చిలో దారుణం.. టిప్పు కోసం ప్రాణం తీశారు ( video)

Published : Apr 10, 2017, 01:49 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
స్పైసీ బావర్చిలో దారుణం.. టిప్పు కోసం ప్రాణం తీశారు ( video)

సారాంశం

కస్టమర్ ఇచ్చిన రూ.30 కోసం ఇద్దరు వెయిటర్లు కొట్టుకున్నారు. అందులో ఒకరు మరణించారు.

30 రూపాయిలు ఓ నిండు ప్రాణాన్ని బలగొంది. హైదరాబాద్ పాతబస్తీలోని స్పైసీ బావర్చిలో దారుణం చోటు చేసుకుంది.కస్టమర్ ఇచ్చిన టిప్ తనకంటే తనకే నని ఇద్దరు వెయిటర్లు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.

 

ఈ దాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజు సృహతప్పి పడిపోయాడు. అతడితో గొడవపడిన కమలేష్ అనే వెయిటర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

 

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu