తిరుమల అన్నప్రసాదం ట్రస్ట్ కి రూ.25లక్షల విరాళం

Published : Jul 22, 2017, 03:40 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
తిరుమల అన్నప్రసాదం ట్రస్ట్ కి  రూ.25లక్షల విరాళం

సారాంశం

అన్నప్రసాదానికి విరాళం హైదరాబాద్ కి చెందిన రాజ్యలక్ష్మి అందజేశారు.

శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి అన్నప్రసాదం ట్రస్ట్ కి ఈరోజు రూ.25లక్షల విరాళం అందజేశారు.

హైదరాబాద్ కి చెందిన శ్రీమతి రాజ్యలక్ష్మి ఈ విరాళాన్ని అందజేశారు. దీనిని డీడీ రూపంలో శనివారం

తిరుమల జేఈవో కెఎస్ శ్రీనివాస రాజు కి ఆమె అందజేశారు. 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !