500 నోటు మళ్లీ మారింది

Published : Dec 20, 2016, 10:04 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
500 నోటు మళ్లీ మారింది

సారాంశం

కొద్దిపాటి మార్పులు చేసిన ఆర్ బిఐ

 

పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ. 2 వేలు, రూ. 500 నోట్లను ఆర్ బి ఐ విడుదల చేసిన విషయం తెలిసిందే.

 

రూ.2000 నోటు పై అనేక వదంతులు వచ్చాయి. కొందరు అందులో చిప్ పెట్టారని , రేడియోధార్మిక పదార్థం ఉందని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.

దీన్ని ఆర్ బిఐ ఖండించింది.

 

 

అయితే రూ. 2000 నోట్లలో కొన్ని ముద్రణా లోపాలు ఉన్నాయని ప్రకటించింది.

 

అలాగే, ఇటీవల విడుదల చేసిన రూ. 500 నోటులోనూ కొన్ని ముద్రణాలోపాలు ఉన్నట్లు ఒప్పుకుంది.

 

ఇప్పుడు రూ.500 నోటు లో స్వల్ప మార్పులు తీసుకరానున్నట్లు ప్రకటించింది.

 

 

ఇకపై కొత్త రూ. 500 నోటుపై ఉన్న రెండు నంబర్‌ ప్యానల్స్‌పై ‘ఆర్‌’ అనే అక్షరం అంతర్లీనంగా కన్పించనుంది.

 

మహాత్మాగాంధీ సిరీస్‌లో వస్తున్న ఈ నోటుపై 2016 సంవత్సరంతో పాటు ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సంతకం ఉంటుందని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu