సిద్దిపైట పీహెచ్‌సీలో మంత్రి హరీష్ ఆకస్మిక తనిఖీ

Published : Nov 11, 2017, 01:55 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
సిద్దిపైట పీహెచ్‌సీలో మంత్రి హరీష్ ఆకస్మిక తనిఖీ

సారాంశం

సిద్దిపేట పీ హెచ్ సి లో హరిష్ ఆకస్మిక తనిఖీ  సమయ పాలన పాటించని డాక్టర్లపై చర్యకు ఆదేశం

సిద్దిపేట: జిల్లాలోని నంగనూరులోగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన హాజరు పట్టికను పరిశీలించారు. కాగా... మంత్రి వెళ్లిన సమయానికి వైద్యులు, సిబ్బంది లేకపోవడాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి రాని వైద్యులకు, సిబ్బందికి చార్జ్‌మెమో ఇవ్వాలని వైద్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu