(వీడియో) విజయవాడలో ఎంఆర్ పిఎస్ మౌనదీక్ష

Published : Jun 27, 2017, 11:20 AM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
(వీడియో) విజయవాడలో ఎంఆర్ పిఎస్ మౌనదీక్ష

సారాంశం

ఎస్ సి రిజర్వే షన్ల వర్గీకరణ కోసం ఎం ఆర్ పిఎస్  కురుక్షేత్ర సన్నాహక సదస్సులను అడ్డుకునేందుకు , నాయకుడు  మంద కృష్ణ మాదిగ  అక్రమ నిర్భందాలకు నిరసనగా విజయవాడ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద  "మౌన దీక్ష"

 

 

ఎమ్మార్పిఎస్ ఇబ్రహీంపట్నం మండల కమిటీ ఆధ్వర్యంలో కురుక్షేత్ర సన్నాహక సదస్సులను అడ్డుకుంటూ మంద కృష్ణ మాదిగ  అక్రమ నిర్భందాలకు నిరసనగా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద "మౌన దీక్ష"

రిజర్వేషన్ వర్గీకరణ కోరుతూ, ఈ విషయంలో పాలకులకు బుద్ధి నీయాలని కృష్ణమాదిక గత కొద్దిరోజులు రాష్ట్ర గుళ్లు గోపురాలు, చర్చిలను సందర్శిస్తున్నారు. 

రాష్ట్ర రాజధాని అమరాతిలో జూలై 7న   కురుక్షేత్ర మహాసభ జరుగుతున్నది. ఈ మహసభ  ఉద్యమం తీవ్రతరం చేసేందుకు మాదిగలు సమాయత్తమవుతున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !