ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు

Published : Jun 27, 2017, 08:37 AM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
ఈ రోజు  శ్రీవారి  సర్వదర్శనానికి 14 గంటలు

సారాంశం

ఈ రోజు మంగళవారం ఉయదం సర్వదర్శనం కంపార్టమెంట్ లన్నీ నిండాయి. భక్తులు వెలుపల వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 14    గంటల సమయం పడుతుంది.నిన్న స్వామివారి హుండీ ఆదాయం ₹: 3.10కోట్లు

* ఈ రోజు మంగళవారం

   27.06.2017  తిరుమల దర్శన సమాచారం
  

* సర్వదర్శనం
   కంపార్టమెంట్ లన్నీ
   నిండినవి. భక్తులు
   వెలుపల వేచి ఉన్నారు.

* సర్వదర్శనానికి 14
   గంటల సమయం
 ‌‌‌‌  పడుతుంది.

* కాలినడక మార్గం ద్వారా
   తిరుమలకి చేరుకున్న
   భక్తులతో కంపార్టమెంట్
   లన్నీ నిండి వెలుపల కూడా
   భక్తులు వేచి ఉన్నారు.

* కాలినడక మార్గం ద్వారా
   తిరుమలకు చేరుకున్న
   భక్తులకు 12 గంటల
   స‌మయం పడుతుంది.

* నిన్న జూన్ 26 న
   88,980 మంది భక్తులకు
   స్వామివారి ధర్శనభాగ్యం
   కలిగినది.
‌ ‌
* నిన్న 42,980 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పించి
   మొక్కు చెల్లించుకున్నారు

* నిన్న స్వామివారి హుండీ
   ఆదాయం ₹: 3.10కోట్లు

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !