(video) ప్రతి పల్లెకు తాగు నీళ్లు లేకుండా చేయడమే లక్ష్యం:  లోకేష్

Published : Apr 18, 2017, 01:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
(video) ప్రతి పల్లెకు తాగు నీళ్లు లేకుండా చేయడమే లక్ష్యం:  లోకేష్

సారాంశం

రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ప్రతి పల్లెటూర్లో తాగునీళ్లు లేని ఇబ్బంది ఏర్పాటు చేయడమే లక్ష్యం అంటూ నోరు జారారు.

పెద్దల సభలో అడుగుపెట్టి అతి త్వరలోనే మంత్రిగా ప్రమోషన్ కొట్టిన చినబాబు నారా లోకేష్ కు ఏమైంది.మొదటి రోజు నుంచే తడబడుతున్నాడు... సరిగ్గా మాట్లాడలేక నెటిజన్లకు దొరికిపోతున్నాడు.

 

ఇటీవల ఆయన ఓ సభలో మంత్రి హోదాలో మాట్లాడుతూ తడబడ్డారు. రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ప్రతి పల్లెటూర్లో తాగునీళ్లు లేని ఇబ్బంది ఏర్పాటు చేయడమే లక్ష్యం అంటూ నోరు జారారు.

 

అసలే అవకాశం కోసం చూస్తున్న నెటిజన్లు ఈ అవకాశాన్ని ఎలా వదులుకుంటారు చెప్పండి. అందుకే ఆయన మాట్లాడిన వీడియోను యూట్యూబ్ లో పోస్టు చేశారు.

 

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu