రైలు కాదు, బడి మెట్లెక్కుతున్నారు

Published : Jun 07, 2017, 03:20 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
రైలు కాదు, బడి మెట్లెక్కుతున్నారు

సారాంశం

ఇది ట్రైన్ కాదు.కేరళలో ఒక ప్రభుత్వ పాఠశాల కు వేసిన పెయింటింగ్. సెలవులయిపోయి, విద్యార్థులు మళ్లీ వచ్చేసరికి, వాళ్లు ఆశ్యర్య పోయేలా బడిని ఇలా రూపు మార్చేశారు. బడిలో కాలుమోపడం కొత్త అనుభవంలాగా ఉండాలన్నది ఈ ప్రయోగం లక్ష్యం.

ఇది ట్రైన్ కాదు....కేరళలో ఒక ప్రభుత్వ పాఠశాల కు వేసిన పెయింటింగ్! ! ! 

సెలవులయిపోయి,విద్యార్థులు మళ్లీ వచ్చేసరికి, వాళ్లు ఆశ్యర్య పోయే లా బడి ని ఇలా రూపు మార్చేశారు.

ట్విట్టర్ లో ఈ ఫోటోలు ప్రత్యక్షం కాగానే ఈ ఆలోచనకు ఎనలేని ప్రశంసలందాయి. బడిమీద  విద్యార్థులు మనసు పెట్టేందుకు దోహదపడే వినూత్న ప్రయోగమని చాలా  మంది కొనియాడారు.

ఇలాంటి ప్రయోగాలు సోమాలియా దేశంలో జరిగాయని ఒకాయన  చెప్పారు.

ఈ ప్రయోగం చేయమని ఒకరు రాజస్థాన్ ప్రభుత్వానికి సూచన చేశారు.

అన్ని స్కూళ్లను, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలా చేస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడ్డారు.

కాసరగోడ్ జిల్లాలోని పిలికోడ్ లో ప్రభుత్వం పాఠశాలకి రైలు మాదిరి రంగులుపూసిన వాడు సంజీష్ వెంగర
 

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu