
పల్లెకెలెలో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో భారత్ విజయలక్ష్యాన్ని236 పరుగులుగా శ్రీలంక నిర్దేశించింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయిన శ్రీలంక జట్టు 236 పరుగులు చేసింది.టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా, శ్రీలంక బ్యాటింగ్ కు దిగింది. సిరివర్థన అర్ధ సెంచరితో రాణించారు, తరువాత ధనయ్ జయ 40 పరుగులు చేశారు. మిగతా లంక బ్యాట్స్ మెన్లు భారత బౌలర్ల ముందు చెతులేత్తేశారు.
శ్రీలంక బ్యాటింగ్ : డిక్ వెల్లా (31), గుణతిలకా (19), మెండిస్ (19), తరంగా (9), మ్యాథ్యూస్ (20), సిరివర్దన (58), కప్గెదెరా (40), ధనన్ జయ (9), చెమీరా 6 పరుగులతో, ఫెర్నాండో 3 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
భారత్ బౌలింగ్ : బుమ్రా - 4, చాహల్ - 2, పాండ్యా-1, అక్సర్ - 1
ఇండియా 237 లక్ష్య చేదనలో బ్యాటింగ్ ప్రారంభించింది.
మరిన్ని తాజా విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి