నాగర్ కర్నూల్ జిల్లాలో నాటుబాంబు పేలింది, ముగ్గురికి గాయాలు

Published : Jun 24, 2017, 11:10 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
నాగర్ కర్నూల్ జిల్లాలో నాటుబాంబు పేలింది, ముగ్గురికి గాయాలు

సారాంశం

తెలంగాణ, నాగర్‌కర్నూల్ జిల్లాలో నాటుబాంబు పేలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మన్‌పల్లిలో చోటుచేసుకుంది. మద్యంమత్తులో ఉన్న ఓ వ్యక్తి రహదారిపై నాటుబాంబు విసిరాడు. దీంతో రహదారిపై వెళ్తున్న ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. 

తెలంగాణ, నాగర్‌కర్నూల్ జిల్లాలో నాటుబాంబు పేలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మన్‌పల్లిలో చోటుచేసుకుంది. మద్యంమత్తులో ఉన్న ఓ వ్యక్తి రహదారిపై నాటుబాంబు విసిరాడు. దీంతో రహదారిపై వెళ్తున్న ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. 

వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !