ముంబయిలో కుప్పకూలిన భవనం

Published : Jul 25, 2017, 12:48 PM ISTUpdated : Mar 24, 2018, 12:05 PM IST
ముంబయిలో కుప్పకూలిన భవనం

సారాంశం

కుప్పకూలిన నాలుగంతస్థుల భవనం 30కిపైగా శిథిలాల కింద చిక్కుకుపోయారు 9మందిని రక్షించిన సహాయక సిబ్బంది

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఈరోజు ఉదయం ఓ నాలుగంతస్థుల భవనం కుప్పకూలింది.ఘట్ కోపూర్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలు మొదలుపెట్టారు.

శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 9 మందిని రక్షించి.. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరో 30 మందికి పైగా శిథిలాల కింద ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu