పద్మ అవార్డుల కోసం 2500 మంది దరఖాస్తు

Published : Jul 06, 2017, 06:17 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
పద్మ అవార్డుల కోసం 2500 మంది దరఖాస్తు

సారాంశం

2018 పద్మ అవార్డుల కోసం దరఖాస్తుల వెల్లువ మొదలయింది. అపుడే 2500 దరఖాస్తులు అందినట్లు  కేంద్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి,.

2018 పద్మఅవార్డులకోసం పెద్ద సంఖ్యలోపోటీ పడుతున్నారు. ఇప్పటికే  వివిధ రంగాలకు చెందిన 2500 మంది పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులకోసం దరఖాస్తు చేసుకున్నారు. హోంశాఖ  వర్గాలు ఈ విషయం వెల్లడించాయి. దేశంలో అత్యుతన్న పౌర పురస్కారలయిన పద్మఅవార్డులకోసం దరఖాస్తు చేసుకునేందుకు   ఆఖరు తేదీ  సెప్టెంబర్ 15,2017. ఈ అవార్డులను ప్రతి ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటిస్తారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu