గుడిలొ ఏనుగు బీభత్సం.. (వీడియో)

Published : May 26, 2018, 03:38 PM IST
గుడిలొ ఏనుగు బీభత్సం.. (వీడియో)

సారాంశం

ఏనుగు చేతిలో మావటి మృతి 

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది...తిరుచ్చి జిల్లా తిరుచిరాపల్లి సమీపంలోని సమయపురం గ్రామంలోని మారియమ్మన్ దేవాలయంలో రెచ్చిపోయిన ఓ ఏనుగు.. గజేంద్రన్ అనే మావటిని తొక్కి చంపేసింది. ఏనుగు దాడిలో మావటి గజేంద్రన్ అక్కడికక్కడే మరణించాడు.

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar 2: ధురంధర్ 2లో రణ్‌వీర్ కంటే మోదీ క్రేజే ఎక్కువ.. అసలు ఆ సీన్ల వెనుక కథేంటి?
ఒక్క మాటతో సగానికి తగ్గిన హాస్పిటల్ బిల్లు.. అసలు ట్రిక్ ఇదే