గుడిలొ ఏనుగు బీభత్సం.. (వీడియో)

Published : May 26, 2018, 03:38 PM IST
గుడిలొ ఏనుగు బీభత్సం.. (వీడియో)

సారాంశం

ఏనుగు చేతిలో మావటి మృతి 

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది...తిరుచ్చి జిల్లా తిరుచిరాపల్లి సమీపంలోని సమయపురం గ్రామంలోని మారియమ్మన్ దేవాలయంలో రెచ్చిపోయిన ఓ ఏనుగు.. గజేంద్రన్ అనే మావటిని తొక్కి చంపేసింది. ఏనుగు దాడిలో మావటి గజేంద్రన్ అక్కడికక్కడే మరణించాడు.

 

PREV
click me!

Recommended Stories

PM Modi: 10 కోట్లు దాటిన మోదీ ఇన్‌స్టా ఫాలోవ‌ర్లు.. ప్ర‌ధానికి సోష‌ల్ మీడియా ద్వారా డ‌బ్బులొస్తాయా.?
Toll Pass : కేవలం రూ.340 టోల్ పాస్.. నెెలంతా ఫ్రీగా తిరగొచ్చు..!