గుడిలొ ఏనుగు బీభత్సం.. (వీడియో)

Published : May 26, 2018, 03:38 PM IST
గుడిలొ ఏనుగు బీభత్సం.. (వీడియో)

సారాంశం

ఏనుగు చేతిలో మావటి మృతి 

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది...తిరుచ్చి జిల్లా తిరుచిరాపల్లి సమీపంలోని సమయపురం గ్రామంలోని మారియమ్మన్ దేవాలయంలో రెచ్చిపోయిన ఓ ఏనుగు.. గజేంద్రన్ అనే మావటిని తొక్కి చంపేసింది. ఏనుగు దాడిలో మావటి గజేంద్రన్ అక్కడికక్కడే మరణించాడు.

 

PREV
click me!

Recommended Stories

ఇండోనేషియా పార్లమెంట్ లో మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | Modi Indonesia Tour
ఇండోనేషియాలో అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ | PM Modi Indonesia Visit | Bintang Adipurna Honour