ప్రభుత్వాధికారుల కన్నా వేశ్యలు బెటర్: బిజెపి ఎమ్మెల్యే

Published : Jun 06, 2018, 10:41 AM IST
ప్రభుత్వాధికారుల కన్నా వేశ్యలు బెటర్: బిజెపి ఎమ్మెల్యే

సారాంశం

బిజెపి శాసనసభ్యుడు సురేంద్ర సింగ్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు.

న్యూఢిల్లీ: బిజెపి శాసనసభ్యుడు సురేంద్ర సింగ్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ప్రభుత్వాధికారుల కన్నా వేశ్యలు ఉత్తమమని అన్నారు. లంచాలు అడిగితే అధికారులను తన్ని తగిలేయాలని వ్యాఖ్యానించిన మర్నాడే ఆ వ్యాఖ్య చేశారు. 

"వేశ్యలు ప్రభుత్వాధికారుల కన్నా ఉత్తమం. కనీసం వాళ్లు డబ్బులు తీసుకుని వారి పనులు వారు చేస్తారు, వేదికపై నృత్యం చేస్తారు. కానీ ఈ అధికారులు డబ్బులు తీసుకుని కూడా పని చేయరు. పని అవుతుందనే గ్యారంటీ లేదు" అని అన్నారు.

ఓ బహిరంగ సభలో ఆయన వ్యాఖ్యాలు చేశారు. అతను పనిచేయడానికి అంగీకరించకపోతే కొట్టి గుణపాఠం నేర్పాలని, అప్పటి కూడా చేయకపోతే బూట్లతో కొట్టాలని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Modi Speech on Delimitation in Parliament డీ లిమిటేషన్ పైపార్లమెంటులో మోదీ స్పీచ్ | Asianet Telugu
ఆడపిల్లల్ని కూడా వదల్లేదు బైరెడ్డి శబరి స్పీచ్ కి దద్దరిల్లిన పార్లమెంట్| Asianet News Telugu