ఓబుళాపురం కేసు: విచారణకు హాజరుకాని లాయర్లు, కోర్టు ఆగ్రహం

Siva Kodati |  
Published : Jan 08, 2021, 08:05 PM IST
ఓబుళాపురం కేసు: విచారణకు హాజరుకాని లాయర్లు, కోర్టు ఆగ్రహం

సారాంశం

సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసు విచారణ జరిగింది. అయితే అభియోగాల నమోదుపై వాదనలకు బీవీ శ్రీనివాసరెడ్డి, లాయర్లు హాజరు కాలేదు. 

సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసు విచారణ జరిగింది. అయితే అభియోగాల నమోదుపై వాదనలకు బీవీ శ్రీనివాసరెడ్డి, లాయర్లు హాజరు కాలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం బీవీ శ్రీనివాస్ రెడ్డి, ఓఎంసీ తరపున వాదనలు లేనట్లుగా పరిగణిస్తామని హెచ్చరించింది.

తదుపరి విచారణలో ఖచ్చితంగా వాదించాలని గత నెల 29నే షరతు విధించిన విషయాన్ని సీబీఐ కోర్టు ప్రస్తావించింది. అనంతరం కేసు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. 

PREV
click me!

Recommended Stories

Jagannath Puri Rath Yatra 2026: కదలనున్న జగన్నాథ రథ చక్రాలు | Lord Jagannath Darshan
Indian Population in USA: అమెరికాలో ఇండియన్స్ అడ్డా.. ఈ 5 నగరాల్లోనే ఎక్కువ మంది.. ఎందుకో తెలుసా?