కరోనాతో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి మృతి

Siva Kodati |  
Published : Sep 23, 2020, 09:14 PM ISTUpdated : Sep 23, 2020, 09:25 PM IST
కరోనాతో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి మృతి

సారాంశం

కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ప్రముఖుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి బుధవారం మృతి చెందారు. రెండు వారాల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.   

కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ప్రముఖుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడి బుధవారం మృతి చెందారు. రెండు వారాల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 
 

PREV
click me!

Recommended Stories

TVK Government Formation: విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ ఫ్యాన్స్ సంబరాలు | Asianet Telugu
TVK Vijay Assets 2026 Rs: విజ‌య్ ఆస్తులు తెలిస్తే దిమ్మదిర‌గాల్సిందే | Asianet News Telugu