MiG-29 UPG Fighter Jet: యుద్ధ విమానాన్ని పరిశీలించిన వాయుసేన చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ | Asianet Telugu

Published : Mar 12, 2026, 09:31 PM IST

భారత వాయు సేన ప్రధానాధికారి Amar Preet Singh పశ్చిమ ప్రాంతంలో యుద్ధ సన్నద్ధతను స్వయంగా పరిశీలించారు. దేశ భద్రత దృష్ట్యా భారత వైమానిక దళం ఎంత స్థాయిలో సిద్ధంగా ఉందో తెలుసుకునేందుకు ఆయన ఈ తనిఖీ నిర్వహించారు.