తమిళనాడులో భూకంపం

Published : Dec 08, 2023, 09:05 AM ISTUpdated : Dec 08, 2023, 09:54 AM IST
తమిళనాడులో భూకంపం

సారాంశం

తమిళనాడులో శుక్రవారం ఉదయం భూకంపం వణికించింది. 

చెంగల్పట్టు : తమిళనాడును ప్రకృతి వైపరీత్యాలు వదలడం లేదు. నిన్నటివరకు మిచాంగ్ తుపాన్ అల్లకల్లోలం చేసింది. తమిళనాడు రాజధాని చెన్నై ఇంకా దీనినుంచి కోలుకోలేదు. అప్పుడే మరో ప్రకృతి వైపరీత్యం విరుచుకుపడింది. తమిళనాడులోని చెంగల్పట్టులో శుక్రవారం ఉదయం 7.30గంటలకు 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది భూమికి పది కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమయ్యింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఎక్స్ వేదికగా సమాచారం ఇచ్చింది. 

 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?