
సార్వత్రిక ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గేరు మార్చింది. 16 మందితో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ)ని నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పేరుతో ప్రకటన విడుదలైంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కరికే చోటు దక్కింది.
సీఈసీ సభ్యులు వీరే :